Site icon PRASHNA AYUDHAM

వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల

IMG 20250626 WA01552

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి
దమ్మపేట మండల పరిధిలోని నాగుపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ధారావత్ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు పరామర్శించారు. స్వర్గీయ ధరావత్ వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట దమ్మపేట మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,సీనియర్ నాయకులు కాసాని నాగప్రసాద్ కృష్ణారావు, దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

Exit mobile version