కామారెడ్డి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా దొంగిలించిన వెండి నగలు, కాపర్ వైర్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600