సాంబశివరావు.
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 22 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల 50వ వసంతాల వేడుకలు మండల పరిధిలోని లక్ష్మిదేవిపల్లి పంచాయితీ లో ఉన్న జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ వివేక్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగసీతారాములు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, నాయకులు ఇట్టి వెంకట్రావు, శనగరాపు శ్రీనివాసరావు, నిమ్మల రాంబాబు, మన్నెం వెంకన్న, రంగారావు, భూక్యా విజయ్, హరి, సత్యనారయణ, వైఎస్ గిరి,ఎస్ ఏ రెహమాన్, జకరయ్య, సత్యనారాయణ, కరీం,ఎస్.కె లాల్ పాషా,ఆదినారాయణ,స్పవట్ వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, పూర్వ విద్యార్ధులు* తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల 50వ వసంతాల వేడుకలుకు హాజరైన ఎమ్మెల్యే కూనంనేని
by Naddi Sai
Published On: December 22, 2024 8:25 pm
