కూకట్పల్లి పీపుల్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాపరెడ్డికి నివాళులర్పించినఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

కూకట్పల్లి పీపుల్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాపరెడ్డికి నివాళులర్పించిన

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రశ్న ఆయుధం మే19: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి పీపుల్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాపరెడ్డి తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన పార్దీవ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పీపుల్స్ హాస్పిటల్ ద్వారా కూకట్పల్లి ప్రజలకు ఎంతో సేవ చేశారని అలాగే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ సిటీ అధ్యక్షులుగా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment