ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 23 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మణుగూరు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మరియు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రభుత్వ ఐటిఐ లోరూ ,,50 లక్షల అంచనా తో పలు అభివృద్ధి కార్యక్రమాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరియు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రభుత్వ ఐటిఐ లోరూ,, 50 లక్షల అంచనా తో ఆర్ వో వాటర్ ప్లాంట్ మరియు పాఠశాల మైదానం, మరియు ఐటిఐ లో సిసి రోడ్లు, ఆర్ ఓ ఆర్ వో వాటర్ ప్లాంట్, ప్రహరీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు కొన్ని కోట్ల రూపాయలు వారి విద్య భవిష్యత్తు కొరకు ఖర్చు చేస్తుందని నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ ప్రాథమిక పాఠశాలలో మరియు ప్రభుత్వ ఐటిఐ లో మాట ఇచ్చిన ప్రకారంగా రూ,,50 లక్షల అంచనా తో విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని మరియు విశాలమైన మైదానం పనులకు నిధులు మంజూరు చేసి వాటిని తక్షణమే నెరవేర్చాలని తెలియజేశారు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో అమలు చేసిన మెనూ ప్రకారంగా పోషకా ఆహారం అందించాలని ఇంకా ఏమైనా స్కూల్ సమస్యలు మరియు ఐటిఐ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థుల పట్ల టీచర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అటువంటిది ఏదైనా తన దృష్టికి వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటానని తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఐటిఐ లో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగును పరిశీలించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, మణుగూరు మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
by Naddi Sai
Published On: December 23, 2024 5:22 pm
