Site icon PRASHNA AYUDHAM

మర్రి పుల్లయ్య కి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాందాస్..

IMG 20241113 WA0024 1

మర్రి పుల్లయ్య కి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాందాస్..

నాయక్ ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు వైరాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి పుల్లయ్య దశదిన కర్మలకు హాజరైన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ , టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, పుల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రి పుల్లయ్య మరణం పార్టీకి తీరని లోటని వారికి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో , వైరా మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్ల.రంగారావు, గంగారావు,నాగా జయరాం, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు జయప్రకాష్, బొబ్బల.వెంకట్యాదవ్,సైదుబాబు బందుమిత్రులు హాజరయ్యారు.

Exit mobile version