బైబిల్ మిషన్ పాస్టర్ పేలోషిప్ లో ఎమ్మెల్యే జారే

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ( ఆర్ సి)
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం లోని బైబిల్ మిషన్ చర్చ్ ప్రార్థనా మందిరం లో, జరిగిన ఫాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో సంఘస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారే అదినారాయణ
ఫెలోషిప్ సమావేశంలో క్రైస్తవుల ఐక్యత ఆధ్యాత్మిక సేవల ప్రాధాన్యత గురించి ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తనద్వారా చక్కని సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ ,పర్వతనేని ప్రసాద్ ,చిన్నశెట్టి యుగంధర్ ,పగడాల రాంబాబు ,చిన్నశెట్టి చిట్టిబాబు , మాజీ సర్పంచ్ మడకం రాజేష్ దమ్మపేట ఏఎస్ఐ బాల స్వామి, ఫాస్టర్స్ సంఘం అధ్యక్షులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment