ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

*ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే*

వేములవాడ డిసెంబర్ 10

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. వేకువ జామునే ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు

Join WhatsApp

Join Now