మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు
జుక్కల్ ఆర్సీ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం
కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ను ఎమ్మెల్యేలు గురువారం రోజు హైదరాబాదులో కలిశారు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ను ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావ్ లు గురువారం హైదరాబాద్లో కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కార్యాలయ పరిపాలన కమిటీ ఇన్చార్జి గుర్దీప్ సింగ్ను కూడా వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.