Site icon PRASHNA AYUDHAM

టి పి సి సి ని కలిసిన ఎమ్మెల్యేలు

IMG 20241010 WA0109

మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు

 

 జుక్కల్ ఆర్సీ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం

 

 కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ను ఎమ్మెల్యేలు గురువారం రోజు హైదరాబాదులో కలిశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావ్ లు గురువారం హైదరాబాద్‌లో కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కార్యాలయ పరిపాలన కమిటీ ఇన్‌చార్జి గుర్దీప్‌ సింగ్‌ను కూడా వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Exit mobile version