నేడు 4 రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
Jun 25, 2025,
నేడు 4 రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.