ఏపీలో వాళ్లందరికి డబ్బులు విడుదల!

*ఏపీలో వాళ్లందరికి డబ్బులు విడుదల!*

ఏపీలో ఎన్నికల సంఘం మూడేళ్ల సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు డబ్బుల్ని విడుదల చేసింది. గత మూడేళ్లుగా బీఎల్వోలకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అప్పటి నుంచి తమకు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆ నిధుల్ని విడుదల చేసింది. మొత్తం రూ.58.62కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు ఇచ్చారు.

 

Join WhatsApp

Join Now