ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా ఫెర్రీని ఢీకొట్టిన బోటు
13 మంది మృతిచెందగా.. 101 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది…
ముంబై బోటు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య ప్రమాదంలో ముగ్గురు నేవీ అధికారుల మృతి
101 మందిని రక్షించిన సహాయక బృందాలుముంబైలో బోటు ప్రమాదం
సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన
స్పీడ్ బోటుబోటు మునిగి పలువురు పర్యాటకుల గల్లంతు.ప్రమాద సమయంలోపడవలో 80 మంది ప్రయాణికులు66 మందిని రక్షించిన రెస్క్యూటీమ్.ఎలిఫెంటా కేవ్స్కు వెళ్తుండగా ప్రమాదం.కొనసాగుతున్న సహాయక చర్యలు