4వ,వార్డు లో మహాత్మ జ్యోతి బాపూలే ప్రభుత్వ బాలికల పాఠశాలను పరిశీలించిన..
-మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం జనవరి 9:
కామారెడ్డి పట్టణంలోని 4వ, వార్డులోని అకస్మాత్తుగా, మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలికల పాఠశాలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్, గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది కలగకుండా చూడాలనేదే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోరిక, విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పెట్టాలని,ఆదేశించారు, అలాగే మెనూ ప్రకారం భోజనాన్ని ఆకు కూరగాయలను,గుడ్లు,పప్పు, ఉండేటట్టు చూడాలని,పాఠశాల సిబ్బందికి,మంచినీటి సౌకర్యం కూడా ఉండేటట్టు చూడాలని ఆదేశించారు,ఈ కార్యక్రమంలో, పట్టణ కౌన్సిలర్, పిడుగు మమతా సాయిబాబా, చాట్ల వంశీ, తయబసుల్తానా సలీం,లడ్డు ఇమ్రాన్,పాఠశాల ప్రిన్సిపాల్, మాధవి, స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 8