Site icon PRASHNA AYUDHAM

కుటుంబ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

IMG 20250712 WA0020

కుటుంబ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్

(ప్రశ్న ఆయుధం) జులై 12

జాతీయ కుటుంబ పోషణ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిక్కనూర్ తాసిల్దార్ సునీత కోరారు. బడుగు వర్గాల ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారిబాధితులకు 20.000 వేలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Exit mobile version