ములకలపల్లి : మండల పరిధిలోని తిమ్మంపేట ప్రధాన సెంటర్ నందు కొలువై ఉన్న *దుర్గమ్మ తల్లి అమ్మవారికి* *కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోయం నాగరాజు* అన్నదాన కార్యక్రమానికి 25 కేజీల బియ్యం అమ్మవారికి సమర్పించుకొని వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆలయ కమిటీ వారు అమ్మవారి ఆశీస్సులు నాగరాజు కి మరియు వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ వెంకటేశ్వర్లు, రాయల నవీన్, మడకం కిరణ్ బాబు మరియు ఆలయ కమిటీ సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు.