Site icon PRASHNA AYUDHAM

నంగునూరి సత్యనారాయణ కు ఆహ్వాన పత్రిక అందజేత

WhatsApp Image 2025 02 09 at 7.53.41 PM

నంగునూరి సత్యనారాయణ కు ఆహ్వాన పత్రిక అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆదివారం గజ్వేల్ లో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23-02-2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని అన్నారు.

Exit mobile version