Site icon PRASHNA AYUDHAM

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్

IMG 20250624 WA0025

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

వారం రోజుల కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొక్కలను నాటడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు మొక్కలు నాటాడము జరిగినది మరియు అదనపు కలెక్టర్ వి.విక్టర్ , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చంధర్ నాయక్ కూడా కలెక్టరేట్ ఆవరణ లో మొక్కలు నాటటం జరిగినది .

అధె విధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కామరెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో విధ్యార్థులకు వ్యాస రచన,మరియు ఉపాన్యాస పోటీలు నిర్వహించరు ఈ కార్యకరమము లో భాగము గా జిల్లా సంక్షేమ ఆధికారి మాట్లాడుతూ విధ్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే లక్ష్యం గా జిల్లా సంక్షేమ శాఖ పనిచేస్తుంది అన్నారు.తదంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. తరువాత కళాశాల విధ్యార్థిని విధ్యార్థులతో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి ఏ ప్రమీల ,సూపరింటెండెంట్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంధి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version