Site icon PRASHNA AYUDHAM

తిరుపతిలో నేటి నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు

IMG 20250914 WA0011

తిరుపతిలో నేటి నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు

తిరుపతి :ఏపీలో జాతీయ మహిళా సాధికార సదస్సుకు తిరుపతి ముస్తాబైంది. తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో 14, 15 తేదీల్లో జరగనున్న సదస్సుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు చొరవతో తిరుపతిలో ఈ సదస్సు నిర్వహించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది.ఆదివారం ఉదయం 10 గంటల ప్రారంభ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

 

Exit mobile version