Headlines in Telugu:
-
మసూద్ అహ్మద్ సిద్ధిఖీ కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నూతన ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు
-
మసూద్ అహ్మద్ సిద్ధిఖీ, కోరుట్ల పోలీస్ స్టేషన్ లో శాంతిభద్రతల పరిరక్షణను ప్రాముఖ్యం
-
నూతన ఏఎస్ఐగా మసూద్ అహ్మద్ సిద్ధిఖీ నియామకంపై సందేశం
-
కోరుట్ల పోలీస్ స్టేషన్ లో మసూద్ అహ్మద్ సిద్ధిఖీ చట్టరిత్యా చర్యలు తీసుకోవడం ప్రకటించారు
-
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు మసూద్ అహ్మద్ సిద్ధిఖీ ప్రత్యేక చర్యలు
కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నూతన ఏఎస్ఐగా మసూద్ అహ్మద్ సిద్ధిఖీ శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఏసిబి విభాగంలో విధులు నిర్వర్తించిన అహ్మద్ సిద్ధిఖీ కోరుట్ల పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా మసూద్ అహ్మద్ సిద్ధిఖీ మాట్లడుతూ కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.