టీ టీ డబ్ల్యూ ఆర్ జె సి కళాశాలలో కొత్త మెనూ ప్రారంభం

దమ్మపేట మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీల పెంపుదలకు కృషి చేసింది. పిల్లలకు అందించే ఆహార విషయంలో నాణ్యత పాటించాలని, కొన్ని మార్గదర్శ కాలను నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ జాను నాయక్ కొత్త మెను కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కళాశాల స్టాప్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now