Headlines
-
పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు విద్యుత్ షాక్తో మృతి
-
నెన్నెలలో పెళ్లి అయిన వధువు అనుకోని ప్రమాదంలో మృతి
-
మంచిర్యాల జిల్లాలో విద్యుత్ షాక్ ఘటన: నవ వధువు ప్రాణాలు కోల్పోవడం
-
ప్రేమ వివాహం చేసుకున్న నూతన వధువు మృతి: విద్యుత్ ప్రమాదం
తెలంగాణ : పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంచిర్యాల(D) నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న(22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు పెద్దలను ఒప్పించి ఈ నెల 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివారం అత్తవారిట్లో స్నానం చేయడానికి వాటర్ హీటర్ వాడారు. కరెంట్ పలుమార్లు ట్రిప్ అవ్వడంతో విద్యుత్తు సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్ తీశారు. దీంతో షాక్కు గురై మృతి చెందింది.