తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బతో మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మరణించినట్లు అధికారిక సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది, ఈ జిల్లాలోనే తొమ్మిది మంది మరణించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now