తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ లోగోను దుర్వినియోగం చేసి, ఒక్కో టిక్కెట్కు సుమారు ₹16,500/- వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



