సారాంశం
నాగపూర్–ఇత్వార్పేట్–జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా పెరిగిన బొబ్బిలి చెట్లు, పొదలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ, తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టి, రహదారిని ఆక్రమించిన చెట్లు, పొదలను తొలగించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టి, రహదారిని ఆక్రమించిన చెట్లు, పొదలను తొలగించారు.
- 2నాగపూర్–ఇత్వార్పేట్–జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా బొబ్బిలి చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి రహదారిని ఆక్రమించాయి.
- 3నెల రోజుల క్రితం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
- 4రహదారిని ఆక్రమించిన చెట్లు, పొదలు తొలగింపు: మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్…
నాగపూర్–ఇత్వార్పేట్–జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా పెరిగిన బొబ్బిలి చెట్లు, పొదలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ, తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ప్రశ్న ఆయుధం (ప్రశ్న ఆయుధం) జూలై 24
నాగపూర్–ఇత్వార్పేట్–జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా పెరిగిన బొబ్బిలి చెట్లు, పొదలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ, తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం చేపట్టి, రహదారిని ఆక్రమించిన చెట్లు, పొదలను తొలగించారు.
నాగపూర్–ఇత్వార్పేట్–జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా బొబ్బిలి చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి రహదారిని ఆక్రమించాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
ఈ సమస్యను కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సమస్య పరిష్కారం కోసం ఆయన స్వయంగా శ్రమదాన కార్యక్రమానికి నాయకత్వం వహించారు.