మంచిర్యాలలో బాలసదనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.