పిల్లల రక్షణ అనేది ప్రతి పౌరుని బాధ్యత అని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డికి చెందిన న్యాయవాది మరియు సామాజికవేత్త ఎర్రోళ్ల నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు పోక్సో (POCSO) చట్టం కింద తీవ్రమైన నేరాలని, దీనికి ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now