Site icon PRASHNA AYUDHAM

కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా.

Screenshot 2024 10 16 18 32 50 318 edit com.android.chrome

కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ధర్నా చేపట్టారు.పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా.. కడియం శ్రీహరి వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.

Exit mobile version