Site icon PRASHNA AYUDHAM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పి ఏ సి ఎస్ చైర్మన్

Screenshot 2024 08 27 16 41 31 67 0e31a5c608e4b9b2cbc5d36598ab48db3

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 27(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన మొనగారి మల్లేశం అకస్మాత్తుగా మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న మండల పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మల్లేశం అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version