Site icon PRASHNA AYUDHAM

కొనుగోళ్లకు సిద్ధమవుతున్న వరి ధాన్యం..

కొనుగోళ్లకు
Headlines:


కామారెడ్డి జిల్లా భిక్కనూర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27:

భిక్కనూర్ వరి ధాన్యం కొనుగోళ్లకు
గురించి జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో గ్రామాల్లో రైతులు ఇప్పటికే వరి కోతలు కోసి వరి ధాన్యాన్ని కల్లాల్లో రోడ్లపై ఆరబెట్టి కొనుగోలు సెంటర్లకు తరలించేందుకు వరి ధాన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

Exit mobile version