పద్మావతి ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం..
మూడు బోగీల్లో చోరీకి పాల్పడిన దుండగులు
ముగ్గురు మహిళల వద్ద 40 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ
రూ. 2 వేల నగదు, ఓ సెల్ ఫోన్ కూడా చోరీకి గురైనట్లు సమాచారం
కావలి-శ్రీ వెంకటేశ్వర పాలెం రైల్వేస్టేషన్ల మధ్య దొంగతనం
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో ఘటన