ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం..

ఇస్లామాబాద్‌కు రావాలని ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం.

IMG 20240825 WA0054

ఇస్లామాబాద్‌కు రావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ) సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు చెందిన ఇతర నేతలను పాక్ ఆహ్వానించింది. కాగా, పాక్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి మోదీ సిద్ధంగా లేరని సంబంధింత వర్గాల సమాచారం.

Join WhatsApp

Join Now