పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం*
తొర్రూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమీక్షా సమావేశం ఏర్పాటుకు ముఖ్య అతిథిగా హాజరైన *మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ:-
•రానున్న స్థానిక ఎన్నికల్లో మన పార్టీ విజయం దిశగా అందరు పని చేయాలి
•ఈ మోసపూరిత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక మొత్తం ఫెయిల్ అయింది.
•మనం చేసిన అభివృద్ధి ని ప్రజల వద్దకి తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరు తీసుకోవాలి.
•నాట్లకి నాట్లకి మధ్యన రైతు బంధు వేసింది మన కెసిఆర్ అయితే
ఓట్లకి ఓట్లకి మధ్యన రైతు భరోసా వేసే ఈ కపట కాంగ్రెస్ మధ్యలో 2 సార్లు రై భరోసా ఎగగొట్టారు.
ఈ విషయం రైతులకి అర్ధం అయ్యేలా చేయాలి.
అని ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో 6 మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు