లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్
కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీసులో ఏసీబీ దాడులు
వెహికల్ బిల్లు చెల్లింపు విషయంలో 8 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
నగదు సీజ్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు….