లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్

కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీసులో ఏసీబీ దాడులు

వెహికల్ బిల్లు చెల్లింపు విషయంలో 8 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

నగదు సీజ్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు….

Join WhatsApp

Join Now

Leave a Comment