Headlines :
-
“పంజాల మహేష్ గౌడ్ యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక”
-
“పంజాల మహేష్ గౌడ్: యువత కోసం పని చేస్తా”
-
“జమ్మికుంట మండల యువతకు పంజాల మహేష్ గౌడ్ హామీ”
-
“యువజన కాంగ్రెస్ ఎన్నికలో పంజాల మహేష్ గౌడ్ విజయం”
-
“పంజాల మహేష్ గౌడ్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా”
*జమ్మికుంట డిసెంబర్7 ప్రశ్న ఆయుధం::-*
గత 10 సంవత్సరాలు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ, ఇప్పుడూ జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో జమ్మికుంట మండలం శాయంపేట గ్రామానికి చెందిన పంజాల మహేష్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్నందుకు నాకు ఓటు వేసిన నాకు సహకరించిన యువతకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, విద్యార్థి విభాగం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని యువతను సమన్వయ పరుస్తూ ప్రజా పాలనను ప్రజల్లోకి పూర్తి స్థాయిగా తీసుకెళ్తూ మండల యువతకి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ పనిచేస్తానని ఆయన తెలిపారు.