స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై పవన్ మాజీ భార్య, రేణూదేశాయ్ స్పందించారు. ‘నాన్నతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వెళ్ళనా అనిఆ ద్య అడిగింది. తండ్రితో సమయాన్ని గడపాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్నవ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో.చూడాలనుకోవడం నాకు ఆనందం కలిగించింది’అని పోస్టు చేశారు.