Site icon PRASHNA AYUDHAM

అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో పేకాటపై పోలీసులు దాడి

Picsart 25 08 09 22 01 49 634

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"border":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}



సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని గోప్య సమాచారం రావడంతో, శనివారం ఎస్సై ఎం. పుష్పరాజ్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మెరుపుదాడి నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.34,940 నగదు, 9 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.చట్టవ్యతిరేకంగా పేకాట, గ్యాంబ్లింగ్ లేదా ఏవైనా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినా, ఎవరు సంబంధం ఉన్నా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై పుష్పరాజ్ స్పష్టం చేశారు.

Exit mobile version