రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అడుగుపెట్టిన ప్రతి చోట విధ్వంసమే మిగిలిందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, పరిశ్రమలు తరలిపోయాయని, యువతకు ఉద్యోగాలు కరువయ్యాయని ఆయన ఆరోపించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



