ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితులకు పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి..

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితులకు పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి…

IMG 20240826 WA0011

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు సీబీఐ అధికారుల ఆధ్వర్యంలో పాలీగ్రాఫ్ టెస్టులు పూర్తి అయ్యాయి. జైలులోనే అతడికి లై డిటెక్టర్ టెస్టులు చేశారు. మరో ఇద్దరు నిందితులకు సీబీఐ ఆఫీసులోనే పాలీగ్రాఫ్ టెస్టులు చేశారు. అయితే ఈ టెస్టుల ఫలితాలను సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, మరో ఐదుగురికి శనివారమే ఈ టెస్టులు జరిగాయి.

Join WhatsApp

Join Now