Site icon PRASHNA AYUDHAM

మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్

IMG 20241122 WA0237

భద్రాచలం తెలంగాణ టూరిజం లో మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇన్చార్జ్ బి రమేష్ బాబు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోయే మాలల సింహగర్జన మాల అనుబంద కులాలు జయప్రదం చేయాలని పిలిపియడం జరిగింది.కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మాల మాదిగల మధ్య అగ్రకులాలు చిచ్చు పెడుతున్నారని భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు దళితులకు అందకుండా చేయాలనే కుట్ట చేస్తున్నారని చట్టాలు కాపాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఎస్సీ వర్గీకరణ తీర్పు దొడ్డిదారిని ఇచ్చారని 2004లో సుప్రీంకోర్టులో వర్గీకరణ చెల్లదని కొట్టివేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరంజ్యోతి సైమాన్ సుందర్ రావు చిరంజీవి సీతారాములు శనిగిరి చిట్టిబాబు పాల్ రాజ్ శివ పవన్ ఏసురత్నం పాల్ రాజ్ రాము శివ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version