బుధవారం ఉదయం దమ్మపేట ప్రజా ప్రెస్ క్లబ్ లో సమావేశం అయినా పాత్రికేయులు టీవీ 9 జర్నలిస్ట్ పై దాడిచేసిన మంచు మోహన్ బాబు ను అరెస్ట్ చేసి హత్య యత్నం కేసు నమోదు చేయాలనీ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెపడతామని ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎస్కే దస్తగీర్ తీవ్రంగా హేచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.