పెండింగ్ లో ఉన్న డిఎ లను పిఆర్సిల ను వెంటనే మంజూరు చేయాలి

IMG 20240912 WA16481

IMG 20240912 WA16491

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య సెప్టెంబర్ 12

అశ్వరావుపేటలో పి ఆర్ టి యు సభ్యత్వం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డివి , జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ..

1.భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయులకు ఇళ్లు స్థలాలు మంజూరు చేయాలని

2.పెండింగులో ఉన్న డి ఎ లను వెంటనే మంజూరు చేయాలని

3, పి ఆర్ సివెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

4, ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొర్రా సత్యనారాయణ కె ఆర్ సి ప్రసాద్ శ్రీనివాస్ జిల్లా సభ్యులు పరబ్రహ్మచారి పాల్గొన్నారు

Join WhatsApp

Join Now