సేవాలాల్ రైతు సేన జిల్లా అధ్యక్షులు బద్రు నాయక్
తెలంగాణ రాష్ట్రంలో 2020 నుండి 2022 వరకు అప్లై చేసుకున్న ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ మంజూరు కావాలని ట్రైకార్ చైర్మన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది చైర్మన్ సానుకూలంగా స్పందించి త్వరలో సబ్సిడీ మందులు అవుతుందని చెప్పడం జరిగింది