Site icon PRASHNA AYUDHAM

హైదరాబాదులో రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

*హైదరాబాదులో రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన…*

ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాదులో పర్యటించనున్న రాష్ట్రపతి

 

ఈ నెల 21న సాయంత్రం హాకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ద్రౌపది ముర్ము

 

అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరు

 

తర్వాత హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో 22వ తేదీన లోక్ మంతన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం…

Exit mobile version