Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్ ..

IMG 20250222 WA0093

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్ ..

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో SLBC టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని

జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి

సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపిన సీఎం

సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించిన సీఎం

సహాయక చర్యల కోసం వెంటనే NDRF టీంను పంపిస్తామని సీఎంకు చెప్పిన ప్రధాని మోడీ

పూర్తి స్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.

Exit mobile version