Site icon PRASHNA AYUDHAM

వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ ముందు శవంతో నిరసన

వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ ముందు శవంతో నిరసన వ్యక్తం చేసిన బాధితులు…

భూ వివాదంలో ఏక పక్షంగా ఎస్సై బెదిరింపులే కారణం…నాలుగు రోజుల క్రితం స్టేషన్ ఆవరణలో హై బిపితో పడిపోయిన భాధితుడు..చికిత్స పొందుతు రాత్రి మృతి చెందినట్లు సమాచారం..తన భర్త చావుకు ఎస్సై బెదిరింపులే కారణం అంటున్న మృతుని భార్య..అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version