నాణ్యమైన భోజనం అందించాలి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి..
కామారెడ్డి జిల్లా బిక్కనూరు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
భిక్కనూర్ మండల కేంద్రంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి తెలియజేశారు.
పెద్దమల్లరెడ్డి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ. నేను చెప్పిన ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆయన తెలియజేశారు. ఆయన వెంట సొసైటీ అధ్యక్షుడు రాజా గౌడ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు సాయ గౌడ్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.