Site icon PRASHNA AYUDHAM

ప్రజాపాలనవిజయోస్తవ సందర్బంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పలిభిషేకం

ముఖ్యమంత్రి
Headlines 
  1. ప్రజాపాలన విజయోస్తవ వేడుకలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
  2. కందుకూర్ మండలంలోని మోడల్ స్కూల్లో ప్రజాపాలన విజయోస్తవం
  3. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, విద్యార్థులకు పండ్లు పంపిణీ
  4. కందుకూర్ లో ప్రజాపాలన విజయోస్తవం: సీఎం చిత్రపట అభిషేకం
  5. తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించింది
ప్రశ్న ఆయుధం న్యూస్ రంగారెడ్డి జిల్లా డిసెంబర్-07

మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండలం లోని నేదునూరు గ్రామ మోడల్ స్కూల్లో ఒకటవ సంవత్సరం ప్రజాపాలన విజయోస్తవ సంబరాల వేడుకని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మరియు మెస్ ఛార్జీల పెంపకం అలాగే నియోజకవర్గం లో ఇంటిగ్రెటెడ్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ నిర్మానం చేస్తున సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బిద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ నియోజకవర్గ అధ్యక్షులు అక్కిరెడ్డి దీక్షత్ రెడ్డి, మండల కంగ్రెస్ అధ్యక్షులు ఆలేటి ప్రభాకర్ రెడ్డి, మండల కో ఆర్డినేటర్ యండి ఆఫ్జాల్ బేగ్, మండల సీనియర్ నాయకులు వరికుప్పల బాబు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు శివ, నయీమ్, కార్తీక్, శ్రీకాంత్, మోడల్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version