సచివాలయ సందర్శకులకు QR కోడ్..!

సచివాలయ సందర్శకులకు QR కోడ్!

హైదరాబాద్‌లోని సచివాలయ సందర్శకులకు ఇకపై ‘విజిటర్ ఈ-పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను అమల్లోకి తీసుకురానున్నారు.

దీనికోసం QR కోడ్ ఉన్న విజిటర్ పాస్‌ను రూపొందించారు.

ఈ పాస్‌లో దరఖాస్తుదారు పూర్తి వివరాలు నమోదవుతాయి.

వారు సచివాలయానికి వచ్చిన సమయం నుంచి వెళ్లే వరకు అన్ని వివరాలను నమోదు చేస్తారు.

ఈ-పాస్‌లతో మంత్రులు, పేషీకి ఇచ్చిన దరఖాస్తుల్లో ఎంత శాతం పరిష్కారం అవుతున్నాయో కూడా పర్యవేక్షించవచ్చని సమాచారం.

ఈ నూతన వ్యవస్థ భద్రతతో పాటు పారదర్శకతకు దోహదపడుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment