కామారెడ్డికి నూతన సిపిఓగా రఘునందన్ బాధ్యతలు

కామారెడ్డికి నూతన సిపిఓగా రఘునందన్ బాధ్యతలు

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రఘునందన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 24

కేంద్రానికి కొత్త చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా రఘునందన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో స్పాటిఫై ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన, పదోన్నతి పై కామారెడ్డికి బదిలీ అయ్యారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న రఘునందన్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు నోటుబుక్కులు అందజేశారు. కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేయాలని, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment